26.1 C
Delhi
Monday, April 29, 2024

Advertsie Now

spot_img

చదువుకుంటే ఆయుష్షు పెరుగుతుంది

చదువుకుంటే జ్థానంతో పాటు ఆయుష్షూ పెరుగుతుందని ప్రతిష్ఠాత్మక లాన్సెట్ జర్నల్ ప్రచురించిన ఓ అధ్యయనం చెబుతోంది. పాఠశాల లేదా కాలేజీలో గడిపిన ప్రతి ఏడాదీ ఆయుష్షు పెరుగుతున్నట్లు తెల్చింది. నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులతోపాటు మరికొందరు నిపుణుల బృందం జరిపిన ఈ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. చదువుకునే సమయంలో ఏటా 2శాతం మరణ ముప్పు తగ్గుతుందని వివరించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles